మన హిందూమతానికి ఆధారభూతాలు వేదాలు.ఇవి ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వణవేదం అని నాలుగు.
మనము మొదట ఋగ్వేదం గురించి క్లుప్తంగా తెలుసుకొందాము.
ఋగ్వేదం దేవతాస్తుతి పరాలైన మంత్రాల సమూహము.ఋగ్వేదంఅనగా దేవతలని కుడా చెప్పవచ్చు.ఇందులోముఖ్యమైన దేవతలు ౩౩ మంది.వీరికి సామాన్య మానవులవలె శరీరాలుఉన్నవి.ఇంద్రుడు,సూర్యుడు,వరుణుడు,మిత్రుడు మరియు అగ్ని ఇందులో ప్రముఖంగా కనిపించే దేవతలు.
ఋగ్వేద ఆశయము:
మన అందరి ఆశయాలు ఒకటిగా ఉండాలనియు అందరి హృదయాలు,ఆలోచనలు మంచివిగా ఉండాలనియు ఒకసత్యమార్గమున నడవాలని,అందరు ఒక్కటే అని ఏకత్వము భోదిస్తుంది.ఇదే ఋగ్వేదములోని ప్రధానఆశయము.అందరు ఒక్కటే,అందరు భగవంతుని అంశలే,శక్తులే.అందరియందు ఉన్నా ఆత్మస్వరుపుడుఒక్కడే,భేదములు ఉండరాదు అని శాసించునది.ఇలాంటి విశాలభావాన్ని మరిచి,భేదములు అభివృద్ధి చేసుకొనిసంకుచిత జీవనం గడుపుతున్నారు.ఆనాడు సంకుసితమును కూలద్రోసి విశాలత్వమును,ఏకత్వమును చాటినదిఋగ్వేదము.
ఈ శిల్పము యొక్క అర్థం ఏంటో వివరించగలరా?
5 days ago




2 Responses to “ఋగ్వేదం(వేదాలు)”
Good. Keep writing
veedhala saaranni andhariki andhinchalanna mi abhiprayam abhinandhaniyam.
Post a Comment